Posted on 2025-06-20 15:57:59
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన పిన్నిబోయిన రాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన పిన్నబోయిన వెంకటేశ్వర్లు అను అతను తన ఇంట్లో 10 గ్రాముల బంగారం 250 గ్రాముల వెండి 50 వేల రూపాయలను బీరువాలో దాచి 15వ తారీకు రోజున పిన్నబోయిన వెంకటేశ్వర్లు తన భార్యకు ఆరోగ్యం బాగా లేనందున ఏలూరులో గల హాస్పిటల్ కి వెళ్లి అక్కడ చూపించుకొని తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి బీరువాలోని గల బంగారపు వస్తువులు వెండి వస్తువులు అలాగే 50 వేల రూపాయలు కనిపించలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా చండ్రుగొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ తన సిబ్బందితో కలిసి వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనపడగా అతనిని విచారించగా అతని పేరు పిన్నబోయిన రాము అని ఫిర్యాది ఇంట్లో దొంగతనం చేసింది తనే అని చెప్పగా అతని చెక్ చేయగా తన వద్ద అతను దొంగలించబడినటువంటి బంగారం మరియు వెండి వస్తువులు 20000 రూపాయలు చండ్రుగొండ పోలీస్ వారు స్వాధీనం పరుచుకుని పిన్నబోయిన రామును రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >