Posted on 2025-06-24 17:05:18
డైలీ భారత్, తెలంగాణ డెస్క్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రేషన్ కార్డుల పరిశీలన చేపట్టి, దాదాపు 77 వేల మందిని రేషన్ పొందేందుకు అనర్హులుగా గుర్తించింది. వీరందరి కార్డులను రద్దు చేయడానికి సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ గత కొన్ని నెలలుగా అనుమానాస్పద రేషన్ కార్డులపై సమగ్రంగా పరిశీలన చేస్తోంది. దీంతో సుమారు 76,842 మంది పేర్లు రేషన్ కార్డుల నుంచి తొలగించబోతున్నట్టు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. దీనికి ప్రధాన కారణం.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన ఒక జాబితా. ఇందులో 96,240 అనుమానాస్పద రేషన్ కార్డులు ఉన్నాయని పేర్కొంది. వీటిలో 1,62,773 మంది లబ్ధిదారుల పేర్లు ఉన్నాయి. ఈ జాబితా ఆధారంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కలెక్టర్లు,రెవెన్యూయంత్రాంగంతో కలిసి మండల స్థాయిలో ప్రత్యక్షంగా విచారణ చేపట్టింది. స్థానిక సర్వేల ద్వారా డోర్ టూ డోర్ వెరిఫికేషన్ నిర్వహించి, రేషన్ పొందేందుకు అనర్హులైన వ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >