Posted on 2025-06-24 17:05:18
డైలీ భారత్, తెలంగాణ డెస్క్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రేషన్ కార్డుల పరిశీలన చేపట్టి, దాదాపు 77 వేల మందిని రేషన్ పొందేందుకు అనర్హులుగా గుర్తించింది. వీరందరి కార్డులను రద్దు చేయడానికి సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ గత కొన్ని నెలలుగా అనుమానాస్పద రేషన్ కార్డులపై సమగ్రంగా పరిశీలన చేస్తోంది. దీంతో సుమారు 76,842 మంది పేర్లు రేషన్ కార్డుల నుంచి తొలగించబోతున్నట్టు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. దీనికి ప్రధాన కారణం.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన ఒక జాబితా. ఇందులో 96,240 అనుమానాస్పద రేషన్ కార్డులు ఉన్నాయని పేర్కొంది. వీటిలో 1,62,773 మంది లబ్ధిదారుల పేర్లు ఉన్నాయి. ఈ జాబితా ఆధారంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కలెక్టర్లు,రెవెన్యూయంత్రాంగంతో కలిసి మండల స్థాయిలో ప్రత్యక్షంగా విచారణ చేపట్టింది. స్థానిక సర్వేల ద్వారా డోర్ టూ డోర్ వెరిఫికేషన్ నిర్వహించి, రేషన్ పొందేందుకు అనర్హులైన వ
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >