Posted on 2025-06-26 12:44:35
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో సీతారామచంద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి నియోజకవర్గం ప్రజానీకం సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినాభద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు & పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ని ఆలయ కమిటీ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >