| Daily భారత్
Logo




ప్రధాన మంత్రి 11 ఏళ్ల పరిపాల న అవగాహన సదస్సు

News

Posted on 2025-06-27 20:57:23

Share: Share


ప్రధాన మంత్రి 11 ఏళ్ల పరిపాల న అవగాహన సదస్సు

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అంశాలు తీసుకొని విజయం సాధించింది సమావేశం

బిజెపి మండల అధ్యక్షుడు మొ లుగు నాగేందర్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, మాసాయిపేట, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలం పరిధిలోని నాసాన్పల్లి గ్రామపంచాయతీ బూత్ నం.26 నివేదిక 

నరేంద్ర మోదీ11 సంవత్సరాల సుపరి పాలన పురస్కరించుకుని, మాసాయిపేట మండలం లోని బూత్ నెంబర్ 26 పరిధిలోని నాగసంపల్లి గ్రామంలో బూత్ అధ్యక్షులు కుక్కదువ రవి.ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

ఈకార్యక్రమంలో.మండల పార్టీ అధ్యక్షులు మోలుగు నాగేందర్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్. మండల పార్టీ ఉప అధ్యక్షులు. పాపన్నగారి శ్రీకాంత్. శివ కుమార్ గౌడ్. బూత్ అధ్యక్షులు మల్లాపురం సాయి కుమార్, మాసాయిపేట గ్రామ దళిత ప్రజా ప్రతినిధి బూత్ అధ్యక్షుడు గౌరగళ్ల రాములు, మండల OBC మోర్చా అధ్యక్షులు నాగేష్. దేవునూరి సాయి. గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని, మోదీ  పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాహితమైన పథకాలు, సంక్షేమ నిధులు, వ్యవసాయానికి మద్దతు వంటి అంశాలను ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థులలో చైతన్యం పెరిగింది, మోదీ  నాయకత్వంపై మరింత నమ్మకం ఏర్పడింది.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >