| Daily భారత్
Logo




పాశ మైలారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం ... 10 మంది మృతి

News

Posted on 2025-06-30 10:54:10

Share: Share


పాశ మైలారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం ... 10 మంది మృతి

డైలీ భారత్, పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశ మైలారం పారిశ్రామికవాడలో సోమవారం  ఉదయం శీగాచి కెమికల్స్  భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 

శీగాచి కెమికల్స్ లో ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు.  ఇప్పటికే 10 మంది మృతి చెందినట్లుగా సమాచారం. ఇంకా కొంత మంది కార్మికులు మంటల్లో చిక్కుకోగా పరిశ్రమ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు..

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >