| Daily భారత్
Logo




వికలాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

News

Posted on 2025-07-07 20:41:49

Share: Share


వికలాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

త్వరలో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో తమ హక్కుల సాధనకై సీఎం రేవంత్ రెడ్డి పై ఒత్తిడి తీసుకొస్తాం

వికలాంగుల మహిళ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి

డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: రాష్ట్రంలో రోజురోజుకీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు కావాల్సిన కనీస వసతులు కల్పించడంలో విఫలం చెందుతున్నారని వికలాంగుల మహిళ అధ్యక్షురాలు సూర్య వంశీ అన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగులకు పింఛన్ విషయంలో 1000 రూపాయలు అదనంగా మంజూరు చేస్తామని ప్రకటించి ఇప్పుడేమో మోసం చేశారని విమర్శించారు. సోమవారం వికలాంగుల నవిపేట మండల అధ్యక్షుడు భయ్యా సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సుజాత సూర్య వంశీ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు వికలాంగులకు పెన్షన్ విషయంలో న్యాయం చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పడమే కాకుండా రాష్ట్రంలో వికలాంగుల కొరకు ఎలాంటి సంక్షేమ ఫలాలు అందించకపోవడం అన్యాయమన్నారు. అలాగే పెన్షన్ కూడా గత సర్కార్ కంటే వెయ్యి రూపాయలు అదనంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందించి మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే త్వరలో ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆమె హెచ్చరించారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >