| Daily భారత్
Logo




జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కలిసిన సిరిసిల్ల సీఐటీయూ నాయకులు

News

Posted on 2023-12-18 15:20:30

Share: Share


జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కలిసిన సిరిసిల్ల సీఐటీయూ నాయకులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలని చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు వినతి పత్రం.

ఈరోజు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ పవర్లుమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూశం రమేష్ , ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ జిల్లా నాయకులు మోర తిరుపతి కలిసి వినతిపత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశ్రమను అభివృద్ధి పరచడానికి కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించే కొరకు కృషి చేస్తానని ప్రభుత్వానికి సంబంధించిన వస్త్రాలను అన్నిటిని పవర్లూమ్ లపై ఉత్పత్తి చేయిస్తామని సంక్షేమ పథకాలు కొనసాగించే విధంగా చూస్తామని బతుకమ్మ చీరలకు రావలసిన పెండింగ్ బకాయిల సమస్యను పరిష్కరిస్తామని అన్నారు

Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >