Posted on 2025-07-23 16:59:49
భయాందోళలకు గురవుతున్న స్థానికులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని 18వ డివిజన్ ముబారక్ నగర్ శివారులో గల సుక్జిత్ ఫ్యాక్టరీలో నుండి తరచుగా విష సర్పాలు ముబారక్ నగర్ లోకి చొరబడుతున్నాయి. అందులో ఉండే విశ్వసర్పాలు ఆహారం దొరకక బయటకి వచ్చి ముబారక్ నగర్ లోని ఆయా ఇండ్లలోకి చొరబడి ప్రజలకు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఆ ఫ్యాక్టరీల మక్క దినుసులు నుండి దాదాపు 20 రకాల ఆహార పదార్థాలు తయారు చేస్తుంటారు. అయితే ఇందులో నుండి వెలువడే వ్యర్థ పదార్థాలు తినడానికి అలవాటు పడిన విష సర్పాలు తరచుగా ఫ్యాక్టరీలో ఏదో ఒకచోట పాములు దర్శనం ఇస్తాయి. అందులో సరైన ఆహారం దొరకక అవి బయటకి వచ్చి ఆ ప్రాంతంలోని ఇండ్లలోకి చొరబడి ప్రజలకు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా మంగళవారం రాత్రి ఆరడుగుల భారీ కొండచిలువ ఫ్యాక్టరీలో నుండి కర్రలు రాళ్లతో బాది చంపేశారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యం ఫ్యాక్టరీలో ఉన్న వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తీసివేసి పాముల బెదడ నుండి ముబారక్ నగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత
Posted On 2026-06-18 11:50:02
Readmore >
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >