Posted on 2025-07-29 14:36:53
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలో ఓ ఆటో అదుపుతప్పి బోల్తాకొట్టింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బోర్గాం(పి)లోని సంజీవరెడ్డి కాలనీలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలో నుంచి ఆటో నిజామాబాద్ నగరం వైపు వస్తుండగా.. మూలమలుపు వద్ద అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న నాలుగో టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >