Posted on 2025-07-30 12:36:13
బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు
కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగర శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కంఠేశ్వర్ బైపాస్ వద్ద తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఆర్మూర్ వైపు పక్కపక్కనే వెళ్తున్న లారీ, ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొన్నాయి. ఆ సమయంలో నిజామాబాద్ డిపో–1కు చెందిన ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులో ఒకే ఒక్క ప్రయాణికుడు ఉన్నాడు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్కు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >