Posted on 2024-01-04 09:18:50
డైలీ భారత్, హైదరాబాద్: ప్రఖ్యాతిగాంచిన అదానీ గ్రూపు కంపెనీలు తెలంగా ణ రాష్ట్రంలో విస్తరించడానికి మార్గం సుగమమైంది.
ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, పరిశ్రమల శా ఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు, సీనియర్ అధికారులతో బుధవారం సచివాలయంలో భేటీ అయిన అదాని గ్రూప్ కంపెనీల అధినేత గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు, సిఇ ఓ కరణ్ అదానీ, అదానీ ఎయిరోస్పేస్ సిఇఓ ఆశీష్రాజ్వన్షీల ప్రతినిధి బృందంతో సుదీర్ఘ చర్చలు జరిగాయి.
తెలంగాణలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు, ఎయిరో స్పే స్ కంపెనీల ఏర్పాటుకు అవసరమైన పాలసీని, రాయితీలు, సబ్సిడీలు, వసతులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నే తృత్వంలో అధికారులు అదానీ గ్రూపు ప్రతినిధులకు వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కు అవసరమైన భూమి, విద్యుత్తు, నీరు, రోడ్లు, డ్రైనేజీ వ్య వస్థ, క్లియరెన్స్ల కోసం అమలులో ఉన్న సింగిల్ విం డ్ వ్యవస్థల పనితీరును రాష్ట్ర అధికారులు అదానీ గ్రుపు ప్ర తినిధి బృందానికి వివరించారు.
దాంతో సంతృప్తి చెందిన కరణ్ అదానీ బృందం తెలంగాణలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనకు తమ కంపెనీ ముందుంటుం దని అన్నారు.
అంతేగాక రాష్ట్రంలో ఏరో స్పేస్ పార్కుతో పాటుగా డేటా సెంటర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనే సంక ల్పంతో వచ్చామని, కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సంభాషించిన తర్వాత అదానీ గ్రూపులో ఉన్న ప్రతి కంపెనీల బ్రాంచ్ లను తెలంగాణలో ఏర్పా టు చేయడానికి ఉత్సాహం గా ఉన్నామని కరణ్ అదానీ అన్నారని కొందరు అధికా రులు తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణలో నెలకొల్పుతున్న కంపెనీల పురోగతితో పాటు కొత్త కంపెనీల ఏర్పాటుపై సుధీర్ఘంగా చర్చలు జరిగాయని వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధ్దంగా ఉన్నామని కరణ్ అదానీ ఎంతో సంతోషంతో ముఖ్య మంత్రి రేవంత్రెడ్డికి హామీ ఇచ్చారని తెలిపారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >