Posted on 2025-10-29 12:29:17
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్ద అంబర్పేట్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు లంచం కేసులో కరెంట్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) ప్రభులాల్ను పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. కరెంట్ కనెక్షన్, మీటర్ మార్పిడి, బిల్లింగ్ సమస్య పరిష్కారం పేరుతో ఓ వ్యక్తి వద్ద రూ. 6,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా, అధికారులు పన్నిన ఉచ్చులో ప్రభులాల్ లంచం స్వీకరిస్తున్న సమయంలోనే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >