Posted on 2025-10-29 16:14:10
డైలీ భారత్, బిహార్:బీహార్లోని ససారాం రైల్వే స్టేషన్లో 6-7 ప్లాట్ఫారమ్ల మధ్య ఉన్న ప్యాసింజర్ లిఫ్ట్లో బుధవారం సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఎనిమిది మంది ప్రయాణికులు లిఫ్ట్ లోపల చిక్కుకున్నారు. రైల్వే సిబ్బంది అరగంట పాటు శ్రమించి, ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. స్టేషన్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, సాంకేతిక లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందని, త్వరలో లిఫ్ట్ను మరమ్మతులు చేస్తామని తెలిపారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >