| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ అధికారి

News

Posted on 2025-10-30 17:34:39

Share: Share


ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ అధికారి

డైలీ భారత్, రేపల్లె: రేపల్లె రేంజ్ అధికారి వివి.రమణ రావు గురువారం ఏసీబీకి దొరికారు. కాంట్రాక్టర్ వీర్లంకయ్య ఇచ్చిన ఫిర్యాదుతో ఈ అరెస్ట్ జరిగింది. రూ.5.90 లక్షల బిల్లుకు 25% లంచం డిమాండ్ చేశారని, అంటే సుమారు రూ.2లక్షలు అడిగారు. డబ్బులు చెల్లిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలో రూ.1.40 కోట్ల బిల్లులోనూ లంచం తీసుకున్నారని ఆరోపణలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >