Posted on 2025-11-14 13:38:56
డైలీ భారత్, సిరిసిల్ల: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల్లో ఈరోజు ఉపాధ్యాయ – తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ RJD సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులను ఉద్దేశించి విద్యార్థుల విద్యాభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు. ప్రత్యేకించి 10వ తరగతి విద్యార్థుల స్టడీ హవర్స్, పరీక్షల సిద్ధత, హాజరు పరిరక్షణపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు.
తదుపరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శారద గారితో పాటు ఉపాధ్యాయులను కలిసి పాఠశాల విద్యా కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. పాఠశాల మధ్యాహ్న భోజనశాల మరియు పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
ఇదే సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న స్వయం పరిపాలన దినోత్సవం కార్యక్రమాన్ని పర్యవేక్షించి, విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాత్రను పోషించడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >