Posted on 2025-12-10 20:33:49
డైలీ భారత్ న్యూస్, విశాఖపట్నం:ఈ రోజు ఉదయం 7:15 గంటలకు మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బీచ్ రోడ్లోని ఒక బహుళ అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే డా. శంఖబ్రత బాగ్చి ఐ.పీ.ఎస్., కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ సందర్భంగా సీపీ బహుళ అంతస్థుల భవనాల్లో ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రిక్ సేఫ్టీ ఆడిట్లు నిర్వహించాలని, కాలం ముగిసిన ఫైర్ ఎక్స్టింగ్విషర్లను వెంటనే మార్చి, నివాసితులకు వాటి వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు.
#DGPAndhraPradesh #AndhraPradeshStatePolice #VizagCityPolice
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >