Posted on 2025-12-11 12:37:27
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా లో బోధన్ డివిజన్ పరిధిలో గురువారం కొనసాగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళి మరో గంటలో ముగియనుంది. అయితే పోలీసులు, ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పటివరకు ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ సరళి ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే పోలింగ్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు ఒంటిగంట వరకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియను నిలిపివేయనున్నారు. ఒంటిగంట నుండి రెండు గంటల వరకు ఎన్నికల అధికారులకు భోజన విరామం తర్వాత రెండు గంటల నుండి సాయంత్రం 5 వరకు ఎన్నికల కోట్ల లెక్కింపు కార్యక్రమం చేపట్టనున్నారు. ఇదే రోజు గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థిని కూడా ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >