Posted on 2025-12-11 12:37:27
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా లో బోధన్ డివిజన్ పరిధిలో గురువారం కొనసాగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళి మరో గంటలో ముగియనుంది. అయితే పోలీసులు, ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పటివరకు ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ సరళి ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే పోలింగ్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు ఒంటిగంట వరకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియను నిలిపివేయనున్నారు. ఒంటిగంట నుండి రెండు గంటల వరకు ఎన్నికల అధికారులకు భోజన విరామం తర్వాత రెండు గంటల నుండి సాయంత్రం 5 వరకు ఎన్నికల కోట్ల లెక్కింపు కార్యక్రమం చేపట్టనున్నారు. ఇదే రోజు గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థిని కూడా ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >