| Daily భారత్
Logo




ప్రశాంతంగా ముగిసిన మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికలు

News

Posted on 2025-12-11 14:41:25

Share: Share


ప్రశాంతంగా ముగిసిన మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, వర్ని, ఎడపల్లి, నవీపేట మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఒంటి గంటతో ముగిసింది. అయితే కొన్ని గ్రామాల్లో పోలింగ్ సమయం అయిపోయినప్పటికీ కూడా ఇంకా కొందరు లైన్లో ఓటేసేందుకు ఉన్నారు. కాగా 29 సర్పంచులు, 580 వార్డులు ఏకగ్రీవమవగా మిగిలిన స్థానాలకు పోలింగ్ జరిగింది. 519 సర్పంచి, 2,734 మంది వార్డు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >