Posted on 2025-12-11 14:41:25
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, వర్ని, ఎడపల్లి, నవీపేట మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఒంటి గంటతో ముగిసింది. అయితే కొన్ని గ్రామాల్లో పోలింగ్ సమయం అయిపోయినప్పటికీ కూడా ఇంకా కొందరు లైన్లో ఓటేసేందుకు ఉన్నారు. కాగా 29 సర్పంచులు, 580 వార్డులు ఏకగ్రీవమవగా మిగిలిన స్థానాలకు పోలింగ్ జరిగింది. 519 సర్పంచి, 2,734 మంది వార్డు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >