Posted on 2025-12-11 20:28:00
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : ఫరూఖ్నగర్ మండలం భీమారం గ్రామానికి సర్పంచ్గా ఎల్కుర్తి గీతా వీరేశం గుప్తా గురువారం విజయం సాధించారు. భీమారం గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎల్కుర్తి గీతా వీరేశం గుప్తా 201 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థి పూజారి మాధవిపై ఆమె సాధించిన ఘన విజయం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా, గీతా వీరేశం గుప్తా ప్యానెల్ ఎనిమిది వార్డులకు గాను ఏడు వార్డులను కైవసం చేసుకుంది. తన విజయం సందర్భంగా ఆమె గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >
అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్
Posted On 2026-04-11 16:14:19
Readmore >
మహాత్మా జ్యోతిబా పూలె జయంతి ఉత్సవాలలో -టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ
Posted On 2026-04-11 16:12:01
Readmore >
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >