Posted on 2025-12-11 20:28:00
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : ఫరూఖ్నగర్ మండలం భీమారం గ్రామానికి సర్పంచ్గా ఎల్కుర్తి గీతా వీరేశం గుప్తా గురువారం విజయం సాధించారు. భీమారం గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎల్కుర్తి గీతా వీరేశం గుప్తా 201 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థి పూజారి మాధవిపై ఆమె సాధించిన ఘన విజయం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా, గీతా వీరేశం గుప్తా ప్యానెల్ ఎనిమిది వార్డులకు గాను ఏడు వార్డులను కైవసం చేసుకుంది. తన విజయం సందర్భంగా ఆమె గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >