Posted on 2025-12-13 09:09:43
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : కొందుర్గ్ మండలంలోని శ్రీరంగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన బ్యాగరి రమేష్, ఉప సర్పంచ్ సయ్యద్ ముస్తఫా వార్డు మెంబర్ లను శుక్రవారం షాద్ నగర్ నియోజకవర్గం యువజన సంఘం అధ్యక్షులు ఆశన్నగారి మధుకర్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉపసర్పంచ్ మాట్లాడుతూ సర్పంచ్ , ఉపసర్పంచ్ గా ఎన్నుకున్నందుకు గ్రామ అభివృద్ధికి ఐక్యంగా పని చేస్తాం అని అన్నారు . గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సయ్యద్ సాదిక్,అశోక్ రెడ్డి, భుజంగారెడ్డి,వార్డు సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >