Posted on 2025-12-13 09:09:43
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : కొందుర్గ్ మండలంలోని శ్రీరంగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన బ్యాగరి రమేష్, ఉప సర్పంచ్ సయ్యద్ ముస్తఫా వార్డు మెంబర్ లను శుక్రవారం షాద్ నగర్ నియోజకవర్గం యువజన సంఘం అధ్యక్షులు ఆశన్నగారి మధుకర్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉపసర్పంచ్ మాట్లాడుతూ సర్పంచ్ , ఉపసర్పంచ్ గా ఎన్నుకున్నందుకు గ్రామ అభివృద్ధికి ఐక్యంగా పని చేస్తాం అని అన్నారు . గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సయ్యద్ సాదిక్,అశోక్ రెడ్డి, భుజంగారెడ్డి,వార్డు సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >