Posted on 2025-12-16 09:55:08
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెర్వు మండలం రేవూరు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా 12వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న కొమ్ము మహేష్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.12వ వార్డులో నివసిస్తున్న ఓటర్లందరూ నా విజయం కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.రేవూరు గ్రామ పంచాయతీకి నిస్వార్థంగా సేవ చేసే అవకాశం నాకు కల్పించాలని అభ్యర్ధించారు. వార్డు అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కొమ్ము మహేష్ ఓటర్లను కోరారు.
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >