Posted on 2025-12-17 05:16:21
డైలీ భారత్ న్యూస్, కరీంనగర్ జిల్లా: సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన పేరాల అమన్రావు మంగళవారం అబుదాబిలో జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.30 లక్షలకు ఎంపికయ్యాడు.
టాప్ ఆర్డర్ అటాకింగ్ బ్యాట్స్మెన్ అయిన అమన్రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అండర్-19, అండర్-23లో అద్భుత ప్రతిభ కనబరిచాడు.
వేలంలో పాల్గొనేందుకు పాస్పోర్టు లేకపోవడంతో బండి సంజయ్ తక్షణమే స్పందించి పాస్పోర్టు జారీ చేయించారని సునీల్ రావు తెలిపారు.
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >