Posted on 2025-12-19 12:13:50
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ పట్టణంలో కొత్తగా నిర్మాణం చేపడుతున్న పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ హుజూర్ నగర్ పట్టణానికి చెందిన వివిధ సంఘాల షాప్ యాజమాన్య సభ్యులు హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ లకు వినతిపత్రం అందించారు. ఈ మార్గం గుండా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయన్నారు. ఇరుకుగా ఉండే ఈ మార్గంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారన్నారు.విగ్రహ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గుర్రం శ్రీనివాస్,నామని మధు,శంకబుడ్డి వెంకటేశ్వర్లు,మొగిలి సైదులు, పులిపాటి లింగస్వామి,, ఎల్లావుల కిరణ్, శంకబుడ్డి నరసయ్య, ముసిని రామకృష్ణ పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >
అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్
Posted On 2026-04-11 16:14:19
Readmore >
మహాత్మా జ్యోతిబా పూలె జయంతి ఉత్సవాలలో -టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ
Posted On 2026-04-11 16:12:01
Readmore >
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >