Posted on 2025-12-19 18:07:25
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రెండున్నర దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న ఉమ్మడి నిజమాబాద్ జిల్లాకు చెందిన మావోయిస్టు నేత ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ శుక్రవారం హైదరాబాద్ లో డీజీపీ ఎదుట లొంగిపోయారు. రవి స్వగ్రామం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి. ఆయన 2001లో కామారెడ్డిలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో అప్పటి పీపుల్స్ వార్లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లి మావోయిస్టుల్లో డివిజనల్ సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఎదిగారు. ఆయనపై రూ.5 లక్షల రివార్డ్ ఉంది.
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >