Posted on 2025-12-25 19:00:32
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన రామిశెట్టి వీరయ్య కళావతి దంపతుల పెద్ద కుమారుడు రామిశెట్టి వంశీ కళ్యాణి దంపతుల కుమార్తె రుద్విక మహబూబాద్ జిల్లా కొరివి మండలం కొరివి వీరభద్ర స్వామి ఆలయం దర్శించుకున్నారు. అక్కడ రుద్విక పుట్టేవెంట్రుకల కార్యక్రమం ముగింపు చేసుకొని అనంతరం స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని బోనం సమర్పించి తేనేటివిందు కార్యక్రమంలో బంధుమిత్రుల సమేతంగా పాల్గొన్నారు.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >