Posted on 2025-12-25 20:27:18
డైలీ భారత్, కొత్తగూడెం:కొత్తగూడెం కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు మండే హన్మంతరావు తల్లి సీతమ్మ ఇటీవల మరణించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాసుజాతనగర్ మండలంలోని నాయకులగూడెం లో ఆమె స్వగృహంలో జరిగిన దశదిన కర్మ కార్యక్రమంలోరాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుపాల్గొని, నివాళులర్పించారు. ఆమె కుమారులు, కుటుంబసభ్యులను పరామర్శించి, సంతాపం, సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ కాంగ్రెస్ నాయకులు మహీపతి రామలింగం, యర్రంశెట్టి ముత్తయ్య, కోండం వెంకన్న గౌడ్, పైడిపల్లి మహేష్, Y వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >