Posted on 2026-01-12 22:53:57
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ పరిధిలో దొంగ నోటు కలకలం సృష్టించింది. గుర్తుతెలియని ఒక వ్యక్తి రూ.500 విలువైన నోటుతో పాన్ షాప్కు వచ్చాడు. ఆ నోటు అనుమానాస్పదంగా కనిపించడంతో షాప్ యజమాని జాగ్రత్తగా పరిశీలించాడు.
పరిశీలనలో ఆ రూ.500 నోటు దొంగ నోటుగా గుర్తించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అప్రమత్తమై, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో వ్యాపారులు, సామాన్య ప్రజలు నోట్ల లావాదేవీల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద నోట్లు ఎదురైతే వెంటనే దగ్గర్లో ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. లేదా 100కి డయల్ చేస్తామని అన్నారు దొంగ నోట్ల చలామణి ప్రజల ఆర్థిక భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజలు అక్రమాలకు దూరంగా ఉండి, చట్టాన్ని గౌరవించాలని విజ్ఞప్తి తెలియజేసినారు
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >