Posted on 2026-01-13 10:47:23
సీపీని కలసి వినతి పత్రం అందజేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్:ఆర్మూర్ సీఐ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రతినిధులు పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు విన్నవించారు. ఆలూరు మండలం మచ్చర్లకు చెందిన రాజేశ్వర్ ను అకారణంగా స్టేషన్లో లాకప్ లో పెట్టి తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. ఎటువంటి కేసు లేకుండా బాధితుడిని వేధించిన సీఐపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు సరికేల పోశెట్టి పాల్గొన్నారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >