Posted on 2026-01-17 15:21:20
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన దెబ్బలో గల యం. కె ( మున్నూరు కాపు కళ్యాణ మండపం) లో మహా నవ చండీ యాగం నిర్వహిస్తున్నట్టు ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు మద్దుకురి సాయిబాబు అన్నారు ఇప్పటి వరకూ ఇందూరు యువత ఆధ్వర్యం లో 155 అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలను నిర్వహించడం జరిగింది ఒక అనాథ ప్రేత సంస్కారo చేయడమంటే అశ్వమేధ యాగం తో సమానమని ఇప్పటివరకి 155 పూర్తి చేసిన సందర్భంలో లోక కళ్యాణర్ధం నవ చండీ యాగం నిర్వహించటo జరుగుతుందని తెలిపారు. నగర ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. శనివారం సంస్థ కార్యాలయం లో నవ చండీ యాగం కి సంబంధించిన కార్యక్రమ పోస్టర్ లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమo లో ఇందూరు యువత ప్రతినిధులు వాల బాలకిషన్, రచర్ల రాజేష్ శర్మ ,మద్ది గంగాధర్, దర్శనం రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >