Posted on 2026-01-17 15:21:20
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన దెబ్బలో గల యం. కె ( మున్నూరు కాపు కళ్యాణ మండపం) లో మహా నవ చండీ యాగం నిర్వహిస్తున్నట్టు ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు మద్దుకురి సాయిబాబు అన్నారు ఇప్పటి వరకూ ఇందూరు యువత ఆధ్వర్యం లో 155 అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలను నిర్వహించడం జరిగింది ఒక అనాథ ప్రేత సంస్కారo చేయడమంటే అశ్వమేధ యాగం తో సమానమని ఇప్పటివరకి 155 పూర్తి చేసిన సందర్భంలో లోక కళ్యాణర్ధం నవ చండీ యాగం నిర్వహించటo జరుగుతుందని తెలిపారు. నగర ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. శనివారం సంస్థ కార్యాలయం లో నవ చండీ యాగం కి సంబంధించిన కార్యక్రమ పోస్టర్ లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమo లో ఇందూరు యువత ప్రతినిధులు వాల బాలకిషన్, రచర్ల రాజేష్ శర్మ ,మద్ది గంగాధర్, దర్శనం రాజు తదితరులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >