Posted on 2026-01-18 10:25:56
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా స్వర్గీయ ఎన్టీఆర్ 31వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం NTR సర్కిల్ లో తెలుగు దేశం జిల్లా నాయకులు వనమా వాసు ఆధ్వర్యంలో పూలమాలలువేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలేరు ఇన్చార్జి కొండబాల కరుణాకర్, మల్లెంపాటి అప్పారావు, మండడపు సుధాకర్, పాలడుగు కృష్ణప్రసాద్, గడిపూడి వెంకటేశ్వరావు, మందపల్లి రజినీ, సిహెచ్ రాజ రాజేశ్వరి, రాయల కోటేశ్వరావు, నల్లమోతు సత్యనారాయణ, నల్లమోతు నాగేశ్వరావు, నాగార్జున శ్రీనివాస్, పద్మనాభుల నారాయణ రావు, పెమ్మసాని హరీష్, రాయల కోటేశ్వరరావు, నామ ఉపేందర్, కర్నాటి అశ్వని కుమార్, బోడేపూడి రవికుమార్, కామినేని శ్రీనివాస్, TS గిరి, మల్లెంపాటి లహరిన్ , రామినీడు అశోక్, పరిటాల నాగార్జున కొండబాల అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >