Posted on 2026-01-25 09:29:56
డైలీ భారత్, హనుమకొండ: నెల్లికుదురు మండలానికి చెందిన గుగులోతు నవీన్ 2023 నుంచి ఇప్పటి వరకు సుమారు 17 చోరీలకు పాల్పడి, జైలుకెళ్లి వచ్చాడు. సంక్రాంతి సెలవుల సందర్భంగా హనుమకొండ, మట్టెవాడ, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇళ్లలో చోరీలు చేశాడు. ఈనెల 23న హనుమకొండ బస్ స్టేషన్ లో దొంగతనం చేస్తుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 12 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 51 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >
అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు
Posted On 2026-05-04 18:49:53
Readmore >
పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం
Posted On 2026-05-04 15:31:43
Readmore >
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >