| Daily భారత్
Logo




నలుగురు గంజాయి ముఠా నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు

News

Posted on 2026-01-25 10:56:20

Share: Share


నలుగురు గంజాయి ముఠా నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ శివారులోని మాధవ్ నగర్లో శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న ఎక్సైజ్ కానిస్టేబులు కారుతో ఢీకొట్టిన నలుగురు గంజాయి ముఠా నిందితులపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసినట్లు రూరల్  ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్ తెలిపారు. ప్రమాద ఘటనపై ఎక్సైజ్ సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారులోని నిర్మల్ కు చెందిన సోఫియాన్, సోహెల్, రహిల్, మతిన్పై కేసు నమోదు చేశామన్నారు. ఇందులో ఇద్దరు పరారీలో ఉండగా, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Image 1

పానిహాటిలో ఆర్‌.జి. కర్ బాధితురాలి తల్లి "విజయ" గర్జన!

Posted On 2026-05-04 20:24:36

Readmore >
Image 1

"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"

Posted On 2026-05-04 20:16:49

Readmore >
Image 1

కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు

Posted On 2026-05-04 20:10:55

Readmore >
Image 1

దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

Posted On 2026-05-04 19:56:57

Readmore >
Image 1

సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-04 19:51:36

Readmore >
Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >
Image 1

హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

Posted On 2026-05-04 18:53:54

Readmore >
Image 1

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

Posted On 2026-05-04 18:51:37

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు

Posted On 2026-05-04 18:49:53

Readmore >
Image 1

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

Posted On 2026-05-04 18:24:03

Readmore >