Posted on 2026-01-26 17:45:06
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో సెకండ్ హ్యాండ్ కార్స్ డీలర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షులుగా పండ్ల అనిల్, ఉపాధ్యక్షులు మద్దే రాజు, కార్యదర్శి ఆరుట్ల లక్ష్మణ్, జాయింట్ సెక్రెటరీ ఎండి ఖాదర్, కోశాధికారి తుమ్మ సుధాకర్, తేలు నర్సింలు, సలహాదారులుగా బావుగే శశాంక్, శ్రీకాంత్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు పండ్ల అనిల్ మాట్లాడుతూ కార్ డీలర్లకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్న పరిష్కరించడం కోసం తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్ డీలర్స్ కే,సంపత్ కుమార్, కుతుబుద్దీన్, చెరుకు శ్రీను, సర్వేశ్, జగన్, పటేల్ రాజు, బుస శ్రీనివాస్, కరీం, శ్రీకాంత్ గౌడ్, అఫ్జల్, ఓగ్గు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >
జర్నలిస్ట్ మిత్రులకు హెల్మెట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:21:35
Readmore >
సిరిసిల్ల : ఘనంగా భారతీయ జనతా పార్టీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం
Posted On 2026-05-05 16:16:41
Readmore >
కేరళలో జుక్కల్ సత్తా.. అడూర్లో కాంగ్రెస్ జెండా ఎగరేసిన కాంతన్న
Posted On 2026-05-05 13:48:23
Readmore >
ఉప్పల శ్రీనివాస్ గుప్త జన్మదినం సందర్భంగా స్టీల్ వాటర్ ట్యాంక్ పంపిణీ,అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-05-05 13:06:31
Readmore >
కామారెడ్డి : ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేసిన 14వ వార్డ్ కౌన్సిలర్
Posted On 2026-05-05 12:50:37
Readmore >