Posted on 2026-01-26 19:31:13
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, కీ.శే. డా. బి.వి. రావు (మాజీ ఎన్ ఈ సి సి అధ్యక్షులు) 30వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ ఏడాది ఎన్ ఈ సి సి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందూర్ లేయర్ పార్టీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ శాస్త్రి నగర్ లోని వృద్ధుల మానసిక వికలాంగుల ఆశ్రమానికి ఐదు ట్రేల గుడ్లను పంపిణీ చేశారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. గురువారెడ్డి (సాంకేతిక సలహాదారులు), మంచాల జ్ఞానేందర్, మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, అలాగే మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >
జర్నలిస్ట్ మిత్రులకు హెల్మెట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:21:35
Readmore >
సిరిసిల్ల : ఘనంగా భారతీయ జనతా పార్టీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం
Posted On 2026-05-05 16:16:41
Readmore >