Posted on 2026-02-24 22:11:05
డైలీ భారత్, సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిరిసిల్ల డిపో ఆధ్వర్యంలో మన సిరిసిల్ల పట్టణం నుండి ఉదయం 9 గంటల 30 నిమిషాలకు సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, సత్తుపల్లి మీదుగా అశ్వరావుపేటకు 18-45 పీఎం కు డీలక్స్ సర్వీస్ బస్సు నడపబడుచున్నదని కావున సిరిసిల్ల పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా డిపో మేనేజర్ ఏ.ప్రకాశ రావు తెలియజేశారు.
#sircilla to ashwaraopeta
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >