Posted on 2026-02-25 18:49:51
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా పార్టీ లో తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, కల్వకుంట్ల తారక రామారావు పర్యటన సందర్భంగా హైదరాబాద్ నుండి ఖమ్మం కు బయలుదేరుతారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుమట్టలోని భూదాస్ భూముల్లో గుడిసెల కూల్చివేత బాధితులను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు బాధితులతో పరామర్శిస్తారు
మీడియా సమావేశంలో మాట్లాడుతారు.వైరా నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు కార్యకర్తలు అందరూ తప్పనిసరిగా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి. వైరా నియోజకవర్గ లకావత్ గిరిబాబుబీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా తెలియజేశారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >