Posted on 2026-02-25 20:04:26
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన అగ్గనూర్ బస్వం,25 వార్డు కౌన్సిలర్ పెంటయ్య, 27 వార్డు మురళీమోహన్ షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు.మీ సహాయ సహకారాలు సూచన సలహాలు ఎల్లవేళలా తన పాలకవర్గానికి రాజకీయాలకు అతీతంగా ఉండాలని ఈ సందర్బంగా కోరారు. షాద్ నగర్ మున్సిపల్ చైర్మెన్ అగ్గనూర్ బస్వం, కౌన్సిలర్ పెంటయ్య,మురళి మోహన్ లను మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు..
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >