Posted on 2026-03-01 18:18:18
డైలీ భారత్, కామారెడ్డి,: కామారెడ్డి పట్టణంలో 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత వార్డ్ బాట పట్టారు. వార్డ్ పరిధిలో విధి దీపాలు పనీ చేయని స్థానంలో కొత్తగా విధి దీపాలు ఏర్పాటు చేశారు. సొంత నిధులతో వార్డ్ పరిధిలో 20 కొత్త లైట్లను ఏర్పాటు చేయడం జరిగిందని వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత తెలిపారు. పారిశుద్ద పనుల్లో సిబ్బంది నిర్లక్ష్యం చేయొద్దని, చెత్త బండి సక్రమంగా వచ్చి చెత్త సేకరణ చేయాలనీ ఆదేశాలు జారీ చేశారు. వార్డ్ జవాన్, సిబ్బంది తరుచుగా మురికి కాలువలు శుభ్రం చేయాలనీ, స్ట్రీట్ లైట్స్ సక్రమంగా వచ్చేలా చూడాలని ఎలక్ట్రీక్ సిబ్బందికి సూచించారు. వార్డ్ పరిధిలో కాకతీయ నగర్ కాలనీ, ఎన్జీవోస్ కాలనీ, సాయి సద్గురు కాలనీ లలో పర్యటించారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఎస్ నర్సింహా చారి, శ్యామ్, మల్లికార్జున్, రమేష్ రెడ్డి, హరి నారాయణ, దేవేందర్, నందం, ఎలక్ట్రీకాల్ సిబ్బందితదితరులు, కాలనీ వాసులు పాల్గొన్నారు..
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >