Posted on 2026-03-17 09:08:44
డైలీ భారత్, వైరా: వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు భీమ్లా తండా గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన బాదావత్ మాంగిని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి 50Kg బియ్యం ఆర్ధిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాపిన్ని జనార్ధన్ రావు, పాపకొల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ బాదావత్ రాంబాబు మాట్లాడుతూ ఆమె మరణం చాలా బాధాకరమని అన్నారు, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూన్నాని తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోకటి రమేష్, ఉప సర్పంచ్ తోట రామారావు, మాజీ ఎంపీటీసీ బానోతు లక్ష్మ, గ్రామ నాయకులు బాదావత్ లక్ష్మణ్, మాలోత్ నరసింహారావు (స్వామి) కడియాల పుల్లయ్య, బాదావత్ బాబు, వాంకుడోత్ భీమేష్, హరి, శ్రీను, గోపి మరియు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >