Posted on 2026-03-17 09:08:44
డైలీ భారత్, వైరా: వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు భీమ్లా తండా గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన బాదావత్ మాంగిని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి 50Kg బియ్యం ఆర్ధిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాపిన్ని జనార్ధన్ రావు, పాపకొల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ బాదావత్ రాంబాబు మాట్లాడుతూ ఆమె మరణం చాలా బాధాకరమని అన్నారు, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూన్నాని తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోకటి రమేష్, ఉప సర్పంచ్ తోట రామారావు, మాజీ ఎంపీటీసీ బానోతు లక్ష్మ, గ్రామ నాయకులు బాదావత్ లక్ష్మణ్, మాలోత్ నరసింహారావు (స్వామి) కడియాల పుల్లయ్య, బాదావత్ బాబు, వాంకుడోత్ భీమేష్, హరి, శ్రీను, గోపి మరియు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >
ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Posted On 2026-04-13 19:09:44
Readmore >
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
Posted On 2026-04-13 17:28:31
Readmore >