Posted on 2026-03-18 07:47:51
కొత్తగూడెం ప్రభుత్వఆసుపత్రిలో చికిత్స
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంపు రామాలయం సమీపంలో రోడ్డు ప్రమాదంలో రిపోర్టర్ సామ్సంగ్ రాజు గాయపడ్డారు. లారీ స్కూటీని ఢీకొనడంతో ఆయనకు గాయాలు కాగా, వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, ప్రాణాపాయం లేదని తెలిపారు.ఈ విషయాన్ని తెలిసిన వెంటనే సీనియర్ విలేకరి రామకృష్ణ, రిపోర్టర్లు దాసరి సాంబశివరావు, విష్ణువర్ధన్ తదితరులు ఆసుపత్రికి చేరుకుని బాధితుని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పరామర్శించారు.
ప్రమాదంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆ ప్రాంతంలో రోడ్డు భద్రత చర్యలు మెరుగుపరచాలని అధికారులను కోరుతున్నారు.
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >