Posted on 2026-03-20 20:49:02
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి పట్టణం పరిధిలో 14వ వార్డ్ పరిధిలో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా గిఫ్ట్ కానుకలను కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత అందించారు. ఈ సందర్బంగా ముస్లిం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కృష్ణారెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి, కిరణ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >