| Daily భారత్
Logo




రామన్న గూడెం భూ సమస్య ని పరిష్కరించండి...బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

News

Posted on 2026-03-22 13:57:35

Share: Share


రామన్న గూడెం భూ సమస్య ని పరిష్కరించండి...బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

గిరిజన జిల్లాలో ఆదివాసిలకు తప్పని తిప్పలు 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామస్తులు కొత్తగూడెం కలెక్టరేట్ దగ్గర భూ సమస్య పై నిరాహార దీక్ష చేస్తున్నారు వారికి మద్దతు తెలిపిన బిజెపి నాయకులు,వారు మాట్లాడుతు రామన్నగూడెం గ్రామములో ఉన్న భూ సమస్యకి పరిస్కారం చూపాలని గత 6 రోజులు గా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆదివాసీలు చంటి పిల్లలతో ఊరంతా కలిసి దీక్ష చేస్తున్న కనీసం ఏ అధికారి కూడా స్పందించడం లేదు...గత సంవత్సరం గ్రామస్థులు అందరూ కాలినడకన వచ్చి వారం పది రోజులు దీక్ష చేస్తుంటే మాయమాటలు చెప్పి వెనక పంపించారు,ఈసారి బీజేపీ పార్టీ తరుపున దీక్షకు పూర్తి మద్దతు తెలుపుతుంది అని తెలిపారు,పట్టాలు ఉన్నా భూములు అటవీ అధికారులు వాళ్ళ స్వాధీనంలో ఉంచుకుంటూ గిరిజన జిల్లాలో గిరిజనులను అధికారులే అన్యాయానికి గురిచేస్తున్నారు,ఇ సమస్యను ST కమిషన్ దృష్టికి తీసుకెళ్లి గిరిజన ప్రజల భూములను వారికి అందేలా బీజేపీ పార్టీ నుండి వారికి పూర్తి మద్దతు తెలుపుతూ సమస్యను పరిష్కరిస్తామని,అధికారులు కూడా గిరిజనుల గోడును పరిష్కరించకుండా ఇబ్బందులను గురి చేయడాన్ని ఖండిస్తూన్నాము,సమస్య పరిష్కారానికి అధికారులు సుమోటో గా తీసుకుని ఆదివాసులకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు,

కార్యక్రమంలో రామన్న గూడెం సర్పంచ్ మడకం నాగేశ్వరావు,బీజేపీ నాయుకులు పూనెం నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >