Posted on 2026-03-24 13:35:41
డైలీ భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రంలోని దాసన్నపేటలో గాడ సూర్యనారాయణమూర్తి (43) అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 5వ ఏపీఎస్పీ బెటాలియన్ లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారం రోజుల క్రితం తన తల్లి మరణించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సూర్యనారాయణ, గత రెండు రోజులుగా భోజనం కూడా చేయకుండా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున బాబామెట్టలోని తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >