Posted on 2026-03-24 13:35:41
డైలీ భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రంలోని దాసన్నపేటలో గాడ సూర్యనారాయణమూర్తి (43) అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 5వ ఏపీఎస్పీ బెటాలియన్ లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారం రోజుల క్రితం తన తల్లి మరణించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సూర్యనారాయణ, గత రెండు రోజులుగా భోజనం కూడా చేయకుండా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున బాబామెట్టలోని తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు.
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >