Posted on 2026-03-29 11:15:21
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44 ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించి ఈ సందర్భంగా రోకటిరంగారావు పార్టీ అధినేత నందమూరి తారక రామారావు మరియు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, పార్టీ విజయంలో వారి పాత్రను కొనియాడారు. మరియు పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకున్నారు తెలుగుదేశం పార్టీ అంటే అది కేవలం నాయకులది కాదు, అది నిఖార్సైన "కార్యకర్తల పార్టీ" అని ప్రకటించారు.
ఈ సందర్భంగా, పార్టీ శ్రేణులకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం, ప్రగతి, ప్రజాసంక్షేమం కోసం పుట్టిన ఈ పార్టీ తెలుగు ప్రజల జీవన స్రవంతిలో భాగమైందని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తెలుగు రాజకీయాల్లో ఒక సంచలనం. పేదవారి ఆకలి తీర్చేందుకు, స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు రెండు రూపాయల కి.గ్రా బియ్యం పథకం, పెన్షన్, జనాతా వస్త్రాలు, పక్కా ఇల్లు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు
Posted On 2026-04-13 11:03:05
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >