Posted on 2026-04-02 03:12:07
డైలీ భారత్ స్పెషల్: ఆంజనేయస్వామివారి చరిత్రకు ఆధార గ్రంథం పరాశర సంహిత, వశిష్ఠ మహర్షి కుమారుడైన శక్తి, అదృశ్యంతిల కుమారుడే పరాశరుడు. వ్యాసమహర్షికి తండ్రి. ఆయన రచించిన పరాశర సంహితలోని ఆరో పటలంలో హనుమజ్జననాన్ని గురించి వివరణలున్నాయి. అందులో... ఆంజనేయస్వామి వైశాఖ బహుళ దశమి శనివారం రోజు పూర్వాభాద్ర నక్షత్రంలో వైదృతీయోగంలో మధ్యాహ్న సమయములో కర్కాటక లగ్నంలో కౌండిన్య సగోత్రంలో జన్మించాడు. అంజనాదేవి. వాయుదేవుల కుమారుడైన ఆంజనేయస్వామి వారు జన్మించిన వైశాఖ బహుళ దశమినాడు హనుమజ్జయంతి పండుగగా జరుపుకోవడం ఆచారమైంది. అయితే ఆంజనేయస్వామి జన్మదినాన్ని చైత్రమాసంలో శుక్ల పక్ష పూర్ణిమనాడు ఉత్తర భారతదేశంలో జరుపుకోవడం ఆచారం. ఈ విధంగా ఉత్తరాదివారు హనుమజ్జయంతిగా జరుపుకునే చైత్ర పూర్ణిమను దక్షిణదేశంలో ప్రధానంగా తెలుగువారు హనుమద్విజయోత్సవ దినంగా జరుపుకుంటారు.
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >
గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
Posted On 2026-04-08 17:28:46
Readmore >
వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం
Posted On 2026-04-08 13:14:54
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్కు తరలింపు
Posted On 2026-04-08 12:27:46
Readmore >