Posted on 2026-04-02 08:49:01
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల సహకార విద్యుత్ పంపిణీ సంస్థ విలీనంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఆ పార్టీ ముఖ్య నాయకులతో ఫోన్లో మాట్లాడారు. నేడు గ్రామాల్లో జరిగే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. సెస్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ, ఎన్పీడీసీఎల్లో విలీనం చేయకుండా, యధావిధిగా కొనసాగించేలా తీర్మానాలు చేయాలని పార్టీ నాయకత్వానికి తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >