Posted on 2026-04-02 11:29:23
డైలీ భారత్, జంగంపల్లి: జంగంపల్లి గ్రామంలో ప్రజా పాలన లో భాగంగా గ్రామసభ సర్పంచ్ వాణి వాసు యాదవుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందిజరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు వారికి వచ్చిన సంక్షేమ పథకాల గురించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రకాష్ గౌడ్ వాడు సభ్యులు బుచ్చయ్య యశ్వంత్ బన్నీ పావని అరుణ అధికారులు లిఖిత్ రెడ్డి గ్రామంలో అన్ని రకాల ఉద్యోగస్తులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >