Posted on 2026-04-03 08:51:28
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం
భక్త ఆంజనేయస్వామి ఆలయం, వెంగన్నపాలెం.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: హనుమాన్ భక్తులు దీపాన్ని వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి జూలూరుపాడు మండలంలోని వెంగన్నపాలెం గ్రామంనుండి , ప్రారంభమై రామచంద్రాపురం, గాంధీ నగర్ , అనంతరం ముద్దుల గూడెం, చెంబులగూడెం, కాకర్ల, పడమటి నర్సాపురం రామాలయం, బేతలపాడు, బచ్చల కోయగూడెం, పాపకొల్లు, పలుగ్రామాల్లో హనుమాన్ టెంపుల్ లో దీపం వెలిగించే కార్యక్రమాన్ని చేపట్టినారు , రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ బైక్ ర్యాలీ నిర్వహించారు గ్రామాల్లో ఉన్న హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించే కార్యక్రమం. చేపట్టినారు ఈ రామభక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >