Posted on 2026-04-03 03:21:28
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం
భక్త ఆంజనేయస్వామి ఆలయం, వెంగన్నపాలెం.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: హనుమాన్ భక్తులు దీపాన్ని వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి జూలూరుపాడు మండలంలోని వెంగన్నపాలెం గ్రామంనుండి , ప్రారంభమై రామచంద్రాపురం, గాంధీ నగర్ , అనంతరం ముద్దుల గూడెం, చెంబులగూడెం, కాకర్ల, పడమటి నర్సాపురం రామాలయం, బేతలపాడు, బచ్చల కోయగూడెం, పాపకొల్లు, పలుగ్రామాల్లో హనుమాన్ టెంపుల్ లో దీపం వెలిగించే కార్యక్రమాన్ని చేపట్టినారు , రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ బైక్ ర్యాలీ నిర్వహించారు గ్రామాల్లో ఉన్న హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించే కార్యక్రమం. చేపట్టినారు ఈ రామభక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య.... వరంగల్ పోలీస్ కమిషనర్
Posted On 2026-04-10 09:22:18
Readmore >
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
Posted On 2026-04-10 08:29:28
Readmore >
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >