Posted on 2026-04-03 17:43:27
డైలీ భారత్, మహబూబాబాద్:మహబూబాబాద్ జిల్లాగూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సీఐ వర్ష వినయ్ కుమార్ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ ను జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు గూడూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని లేదా 100 కి డయల్ చేయాలని గూడూర్ సర్కిల్ పరిధిలో పేకాట ,మట్కా , పిడి రైస్ ,గంజాయి ఎటువంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీసు వారికి సహకరించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >