Posted on 2026-04-03 20:01:02
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం సెల్ఫోన్ ఉపయోగిస్తూ వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అంబేద్కర్ స్క్వేర్, నెక్లెస్ రోటరీ వద్ద ఖైరతాబాద్ జోన్ ACP ఎస్. మోహన్ కుమార్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి, సిబ్బంది తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ డ్రైవ్ ద్వారా రహదారి భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >