Posted on 2026-04-03 20:01:02
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం సెల్ఫోన్ ఉపయోగిస్తూ వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అంబేద్కర్ స్క్వేర్, నెక్లెస్ రోటరీ వద్ద ఖైరతాబాద్ జోన్ ACP ఎస్. మోహన్ కుమార్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి, సిబ్బంది తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ డ్రైవ్ ద్వారా రహదారి భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >
అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్
Posted On 2026-04-11 16:14:19
Readmore >
మహాత్మా జ్యోతిబా పూలె జయంతి ఉత్సవాలలో -టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ
Posted On 2026-04-11 16:12:01
Readmore >
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >